Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ ఓ హిందూదేశం ... నేను క్రిస్టియన్ హిందువుని : డి సౌజా

Webdunia
శుక్రవారం, 25 జులై 2014 (19:13 IST)
భారత్ ఓ హిందుదేశమని, తాను క్రిస్టియన్ హిందువుగా ఇక్కడ నివశిస్తున్నట్టు గోవా ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డి సౌజా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి సంపూర్ణ మద్దతిస్తే భారత్‌ను ఓ హిందూదేశంగా మారుస్తారంటూ గోవా సహకారమంత్రి దీపక్ ధవలికర్ చేసిన వ్యాఖ్యలపై డి సౌజా శుక్రవారం స్పందించారు. 
 
భారత దేశం ఇదివరకు హిందూ దేశమని, ఇకముందు కూడా హిందూదేశంగానే ఉంటుందన్నారు. భారత్ ఎప్పుడు హిందూ దేశమే అన్నారు. ఎవరు కూడా హిందూ దేశాన్ని సృష్టించలేరన్నారు. ఇది హిందుస్తాన్... హిందుస్తాన్‌లోని అందరు కూడా హిందువులే అన్నారు. తనతో సహా అందరు హిందువులే అన్నారు. అయితే, తనలాంటి వారు క్రిస్టియన్ హిందువులు అని చెప్పారు. ధవలికర్ తాను ఏం చెప్పాడో ఆయనకు స్పష్టత ఉందని డి సౌజా అభిప్రాయపడ్డారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments