Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కుబేరులు పెరిగిపోయారోచ్.. ఆసియా రీజియన్‌లో భారత్‌కు నాలుగో స్థానం-జపాన్ టాప్

భారత్‌లో కుబేరుల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇందుకు భారత్ ఆసియా పసిఫిక్ రీజియన్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలవడమే నిదర్శనం. ఆసియా ఫసిఫిక్ రీజియన్‌లో అత్యధిక కుబేరులు ఉన్న దేశంగా జపాన్ అగ్రస్థానంలో నిలిచి

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (16:28 IST)
భారత్‌లో కుబేరుల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇందుకు భారత్ ఆసియా పసిఫిక్ రీజియన్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలవడమే నిదర్శనం. ఆసియా ఫసిఫిక్ రీజియన్‌లో అత్యధిక కుబేరులు ఉన్న దేశంగా జపాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో ఆస్ట్రేలియా దేశం ఉన్నది. ఇక నాలుగో స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది. 
 
దీని ప్రకారం 2014లో భారత్‌లో 1.8 లక్షల మంది కుబేరులు వుండగా, ఈ సంఖ్య 2015లో రెండు లక్షలకు పెరిగింది. ఆసియా పసిఫిక్ రీజియన్‌లో కుబేరుల స్థానంలో జపాన్ అగ్రస్థానంలో ఉండగా, ఆ దేశంలో కుబేరుల సంఖ్య 27 లక్షలకు పైగా ఉందని క్యాప్ జెమీనీ సర్వే తేల్చింది. 
 
జపాన్‌లోకుబేరుల సంపాదన 11.4 శాతం పెరిగి 6,57,100 కోట్ల డాలర్లకు చేరుకుంది. తరువాత స్థానంలో ఉన్న చైనాలో 10 లక్షలకు పైగా కుబేరులు ఉన్నారు. చైనాలో కుబేరుల సంపద 16.9 శాతం పెరిగి 5,26,100 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇక నాలుగో స్థానంలో ఉన్న కుబేరుల సంపాదన 1.6 శాతం పెరిగి 79,700 కోట్ల డాలర్లకు చేరుకుందని క్యాప్ జెమినీ నివేదిక పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments