Webdunia - Bharat's app for daily news and videos

Install App

2024లో మంచి వర్షాలు.. రైతులకు ఇది శుభవార్తే..

సెల్వి
మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (16:13 IST)
2024లో భారత్‌లో సాధారణ రుతుపవనాలు నమోదవుతాయని ప్రైవేట్ వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ మంగళవారం తెలిపింది. గత ఏడాది అస్థిరమైన రుతుపవనాల వల్ల దెబ్బతిన్న దేశ వ్యవసాయ రంగానికి ఇది శుభవార్త. స్కైమెట్ ప్రకారం, జూన్ నుండి సెప్టెంబరు వరకు నాలుగు నెలల కాలానికి రుతుపవనాల వర్షాలు దీర్ఘకాల సగటు 868.6 మిమీలో 102 శాతంగా అంచనా వేయబడ్డాయి. 
 
దేశంలోని దక్షిణ, పశ్చిమ, వాయువ్య ప్రాంతాల్లో "తగినంత మంచి వర్షాలు" కురుస్తాయని అంచనా వేసింది. దేశంలోని దాదాపు సగానికి పైగా వ్యవసాయ విస్తీర్ణం నీటిపారుదల సౌకర్యం లేనిది, పంటలను పండించడానికి వర్షాలపై ఆధారపడి ఉంది. ఈ రుతుపవనాలతో దేశంలోని నీటి రిజర్వాయర్‌లు నిండుతాయని, తదుపరి నీటిపారుదల కోసం ఉపయోగించవచ్చని నిర్ధారించడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments