Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మ్యాప్‌లో చాలా నదులు ఉన్నాయి.. నీళ్లు మాత్రం లేవు.. ఏం చేద్దాం..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నీటి కొరతపై నోరెత్తారు. భారతదేశ మ్యాప్‌లో చూసేందుకు చాలా నదులున్నాయి. కానీ వాటిలో నీళ్లు మాత్రం లేవని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గతేడాది డిసెంబరు 11న అమర్‌కంటక్‌లో ప్ర

Webdunia
మంగళవారం, 16 మే 2017 (13:44 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నీటి కొరతపై నోరెత్తారు. భారతదేశ మ్యాప్‌లో చూసేందుకు చాలా నదులున్నాయి. కానీ వాటిలో నీళ్లు మాత్రం లేవని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గతేడాది డిసెంబరు 11న అమర్‌కంటక్‌లో ప్రారంభమైన యాత్ర 5 నెలలపాటు 1100 గ్రామాలు, పట్టణాల గుండా 3,344 కిలోమీటర్ల మేర సాగింది.

మధ్యప్రదేశ్‌లోని అన్నుప్పుర్ జిల్లా ''నమామి దేవి నర్మదే సేవా యాత్ర'' ముగింపు కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ.. నర్మదా నదిపై సర్వహక్కులున్నాయని తెలిపారు. ఈ హక్కులను ఆధారం చేసుకుని నీటిని కొల్లగొట్టామన్నారు. 
 
ఆ నదీమతల్లి మన తాతముత్తాలకు జీవితాన్ని ప్రసాదించిందని.. మన పూర్వీకులను కాపాడిందని మోడీ అన్నారు. అయితే ఆ నదిని మనం ఇప్పుడు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గుజరాత్‌లో పుట్టిన తనకు ప్రతి నీటిబొట్టు విలువ తెలుసన్నారు.

దేశంలో జీవనదులున్నప్పటికీ వాటిలో నీళ్లు లేవని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌ సర్కార్‌ని నదుల నీటిని పరిరక్షించడంలో మెరుగ్గా పనిచేస్తుందని.. ఇతర రాష్ట్రాలు మధ్యప్రదేశ్‌ను అనుసరించాలని మోడీ కితాబిచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments