Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మ్యాప్‌లో చాలా నదులు ఉన్నాయి.. నీళ్లు మాత్రం లేవు.. ఏం చేద్దాం..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నీటి కొరతపై నోరెత్తారు. భారతదేశ మ్యాప్‌లో చూసేందుకు చాలా నదులున్నాయి. కానీ వాటిలో నీళ్లు మాత్రం లేవని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గతేడాది డిసెంబరు 11న అమర్‌కంటక్‌లో ప్ర

Webdunia
మంగళవారం, 16 మే 2017 (13:44 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నీటి కొరతపై నోరెత్తారు. భారతదేశ మ్యాప్‌లో చూసేందుకు చాలా నదులున్నాయి. కానీ వాటిలో నీళ్లు మాత్రం లేవని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గతేడాది డిసెంబరు 11న అమర్‌కంటక్‌లో ప్రారంభమైన యాత్ర 5 నెలలపాటు 1100 గ్రామాలు, పట్టణాల గుండా 3,344 కిలోమీటర్ల మేర సాగింది.

మధ్యప్రదేశ్‌లోని అన్నుప్పుర్ జిల్లా ''నమామి దేవి నర్మదే సేవా యాత్ర'' ముగింపు కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ.. నర్మదా నదిపై సర్వహక్కులున్నాయని తెలిపారు. ఈ హక్కులను ఆధారం చేసుకుని నీటిని కొల్లగొట్టామన్నారు. 
 
ఆ నదీమతల్లి మన తాతముత్తాలకు జీవితాన్ని ప్రసాదించిందని.. మన పూర్వీకులను కాపాడిందని మోడీ అన్నారు. అయితే ఆ నదిని మనం ఇప్పుడు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గుజరాత్‌లో పుట్టిన తనకు ప్రతి నీటిబొట్టు విలువ తెలుసన్నారు.

దేశంలో జీవనదులున్నప్పటికీ వాటిలో నీళ్లు లేవని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌ సర్కార్‌ని నదుల నీటిని పరిరక్షించడంలో మెరుగ్గా పనిచేస్తుందని.. ఇతర రాష్ట్రాలు మధ్యప్రదేశ్‌ను అనుసరించాలని మోడీ కితాబిచ్చారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments