Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా 70 కోట్ల మందికి టీకాల పంపిణీ

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (14:44 IST)
కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు వీలుగా దేశంలో ముమ్మరంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ సాగుతోంది. ఇందుకోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా, ఇపుడు సరికొత్త రికార్డును చేరుకున్నారు. 
 
దేశంలో ఇప్పటివరకు 70 కోట్ల మందికి క‌రోనా టీకాలు వేశారు. ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ తెలిపారు. అయితే గ‌డిచిన 13 రోజుల్లోనే 10 కోట్ల మంది కోవిడ్ టీకాలు ఇచ్చిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. త‌న ట్విట్ట‌ర్‌లో రియాక్ట్ అయిన మంత్రి.. ప్ర‌ధాని మోడీ నాయ‌క‌త్వంలో కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా సాగుతున్న‌ట్లు తెలిపారు. 
 
ఈ ఘ‌న‌త సాధించినందుకు హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు, ప్ర‌జ‌ల‌కు మంత్రి మాండ‌వీయ థ్యాంక్స్ చెప్పారు. తొలి ప‌ది కోట్ల డోసుల‌ను 85 రోజుల్లో, 20 కోట్ల టీకాల‌ను 45 రోజుల్లో, 30 కోట్ల డోసుల‌ను 29 రోజుల్లో, 40 కోట్ల డోసుల‌ను 24 రోజుల్లో, 50 కోట్ల డోసుల‌ను 20 రోజుల్లో, 60 కోట్ల డోసుల‌ను 19 రోజుల్లో, ఇక 70 కోట్ల డోసుల‌ను 13 రోజుల్లో ఇచ్చిన‌ట్లు మంత్రి వివరించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments