Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా 70 కోట్ల మందికి టీకాల పంపిణీ

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (14:44 IST)
కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు వీలుగా దేశంలో ముమ్మరంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ సాగుతోంది. ఇందుకోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా, ఇపుడు సరికొత్త రికార్డును చేరుకున్నారు. 
 
దేశంలో ఇప్పటివరకు 70 కోట్ల మందికి క‌రోనా టీకాలు వేశారు. ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ తెలిపారు. అయితే గ‌డిచిన 13 రోజుల్లోనే 10 కోట్ల మంది కోవిడ్ టీకాలు ఇచ్చిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. త‌న ట్విట్ట‌ర్‌లో రియాక్ట్ అయిన మంత్రి.. ప్ర‌ధాని మోడీ నాయ‌క‌త్వంలో కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా సాగుతున్న‌ట్లు తెలిపారు. 
 
ఈ ఘ‌న‌త సాధించినందుకు హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు, ప్ర‌జ‌ల‌కు మంత్రి మాండ‌వీయ థ్యాంక్స్ చెప్పారు. తొలి ప‌ది కోట్ల డోసుల‌ను 85 రోజుల్లో, 20 కోట్ల టీకాల‌ను 45 రోజుల్లో, 30 కోట్ల డోసుల‌ను 29 రోజుల్లో, 40 కోట్ల డోసుల‌ను 24 రోజుల్లో, 50 కోట్ల డోసుల‌ను 20 రోజుల్లో, 60 కోట్ల డోసుల‌ను 19 రోజుల్లో, ఇక 70 కోట్ల డోసుల‌ను 13 రోజుల్లో ఇచ్చిన‌ట్లు మంత్రి వివరించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments