Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింధ్.. భారత్‌లో భాగం కావాల్సిందే: స్పష్టం చేసిన అద్వానీ

ప్రస్తుతం పాకిస్తాన్‌లో భాగమై ఉన్న సింధ్ ప్రాంతం భారత్‌లో భాగం కానంతవరకు భారదదేశం అసంపూర్ణ దేశంగా కనిపిస్తుందని బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ పేర్కొన్నారు. పాకిస్తాన్‌లోని ఒక రాష్ట్ర రాజధానిగా

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (03:36 IST)
ప్రస్తుతం పాకిస్తాన్‌లో భాగమై ఉన్న సింధ్ ప్రాంతం భారత్‌లో భాగం కానంతవరకు భారదదేశం అసంపూర్ణ దేశంగా కనిపిస్తుందని బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ పేర్కొన్నారు. పాకిస్తాన్‌లోని ఒక రాష్ట్ర రాజధానిగా ఉంటున్న కరాచీ నగరం భారత్‌లో భాగం కాకుండా ఉన్నందుకు చాలా బాధగా ఉందని అద్వానీ చెప్పారు. కరాచీలో దాదాపు 9 దశాబ్దాల క్రితం ఒక సింధీ కుటుంబంలో జన్మించిన అద్వానీ తన మూలాలు పరాయి దేశంలో ఉంటున్నందుకు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 
 
కరాచీ కానీ, సింధ్ కాని భారత్‌లో భాగం కావు అనే విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా చాలా బాధ కలుగుతుంటుంది. సింధ్ ప్రాంతంలో ఉన్నప్పుడు నా బాల్యంలో ఆర్ఎస్ఎస్‌లో చురుగ్గా పనిచేసేవాడిని. తల్చుకుంటేనే నాకు విచారం, ఉద్వేగం కలుగుతుంటాయి. ఒకటి మాత్రం చెప్పగలను. సింధ్ లేని భారత్ అంసపూర్ణ దేశమేనన్నది నా ప్రగాఢ విశ్వాసం అన్నారు అద్వానీ.
 
అద్వానీ తన బాల్యం, సింధ్‌లో తన గత జీవిత జ్ఞాపకాలు తల్చుకుని భావోద్వేగంతో సింధ్ భారత్‌లో భాగమై ఉండాలని ప్రకటించి ఉండవచ్చు కానీ, అద్వానీ ప్రకటనపై పాకిస్తాన్ స్పందన ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించుకోవాల్సిందే. వృద్ధాప్యంలో అద్వానీ వ్యాఖ్యలను కాస్త తేలిగ్గా తీసుకుంటేనే మంచిదేమో మరి.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments