Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిశాలో వడదెబ్బకు 14మంది మృతి

సెల్వి
శుక్రవారం, 31 మే 2024 (19:03 IST)
ఒడిశాలో వడదెబ్బకు 14మంది ప్రాణాలు కోల్పోయారు. ఒడిశా సుందర్‌గఢ్ జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఈ సముద్రతీర రాష్ట్రంలో పరిస్థితులు దుర్భరంగా మారాయని అధికారులు తెలియజేశారు. రౌర్కెలాలో ఎండలు మరీ దుర్భరంగా ఉన్నాయి. 
 
పశ్చిమ ఒడిశాలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మండే ఎండల అస్వస్థతతో 44 మంది ఆసుపత్రిలో చేరారని ఆయన తెలియజేశారు. 
 
ఈ క్రమంలో వడదెబ్బతో రౌర్కెలా ప్రభుత్వ ఆసుపత్రిలో పది మరణాలు, సుందర్‌గఢ్ జిల్లా ఆసుపత్రిలో నాలుగు మరణాలు నమోదు అయ్యాయి. మరణాలకు మండే ఎండల సంబంధిత అస్వస్థతలు, వడదెబ్బలు కారణం కావచ్చునని ఆసుపత్రిలో వైద్యులు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments