Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పులిని చంపేయండి... కేరళ సర్కారు ఆదేశం!!

ఠాగూర్
సోమవారం, 27 జనవరి 2025 (08:50 IST)
ఓ మహిళపై దాడి చేసి చంపి ఆరగించిన పులిని చంపేయాలంటూ కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కేరళ రాష్ట్రలోని వయనాడ్‌లోని మనంతాడి సమీపంలో కాఫీ తోటలో పని చేస్తున్న 45 యేళ్ల రాధ అనే మహిళపై ఓ పులి ఇటీవల దాడి చేసి చంపేసింది. ఆ తర్వాత ఆమె శరీరంలోని కొంత భాగాన్ని ఆహారంగా తీసుకుంది. 
 
పిమ్మట అటవీశాఖ అధికారి జయసూర్యపై కూడా దాడి చేసి గాయపరిచింది. ఈ వరుస దాడులతో ఆ ప్రాంత వాసులు ప్రాణభయంతో వణికిపోతూ, కాఫీ తోటల్లో పని చేసేందుకు వెళ్లడం లేదు. పైగా, ఆ పులి ఎపుడు ఎవరిపై దాడి చేస్తుందోనన్న భయంతో వణికిపోతూ బిక్కుబిక్కుమటూ గడుపుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రి శశీంద్రన్ పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించి, తక్షణం ఆ పులిని చంపేయాలంటూ ఆదేశించార. కాగా, కేరళ రాష్ట్రంలో ఓ పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అంత ఫాస్ట్‌గా డ్యాన్స్ చేయకండి బాబూ... మహేష్, ప్రభాస్, చెర్రీని అడుక్కున్న షారూఖ్

ఇక్కడ ఫస్ట్ షూటింగ్ చేసేది నా సినిమానే: మెగాస్టార్ చిరంజీవి

ఫాదర్స్‌ సూసైడ్‌ స్టోరీతో బాపు సినిమా : బ్రహ్మాజీ

పవన్ కల్యాణ్ పెద్ద స్థాయికి వెళతారని పంజా టైమ్‌లోనే అర్థమైంది : డైరెక్టర్ విష్ణు వర్ధన్

కొత్తదనం కావాలనుకునే వారు తల సినిమా ఆనందంగా చూడవచ్చు : అమ్మరాజశేఖర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

ఆఫ్రికా హృదయం నుండి ఆయుర్వేద జ్ఞానం వరకు: మరువా x సరితా హండా

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments