Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే...తొమ్మిది లక్షలు మాయం

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (06:53 IST)
స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ఆన్‌లైన్‌ మోసాలకు అదుపు లేకుండా పోయింది. ఒక్క ఫోన్‌ కాల్‌తో డబ్బులు పోగొట్టుకున్న ఘటనలు ఉన్నాయి. అలా ఏకంగా కుమారుడు చేసిన పనికి తొమ్మిది లక్షల రూపాయలను స్మార్ట్‌ మోసగాళ్లకు అర్పణం చేశాడు నాగ్‌పూర్‌కు చెందిన వ్యక్తి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరాడి ప్రాంతానికి చెందిన అశోక్‌ మాన్వాతే ఫోన్‌ను కుమారుడు వినియోగిస్తున్నాడు. అంతలో ఒక అపరిచితుల నుండి ఆ ఫోన్‌కు కాల్‌ వచ్చింది. ఫోన్‌ చేసిన వారు..తమను తాము డిజిటల్‌ పేమేంట్స్‌ కంపెనీకి చెందిన కస్టమర్‌కేర్‌ ఎగ్జిక్యూటివ్‌గా పరిచయం చేసుకుని, డిజిల్‌ చెల్లింపు ఖాతాల పరిధిని పెంచుతానని, అందుకు ఓ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయాలంటూ సూచించాడు.

దీంతో ఆ యువకుడు ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయడంతో..ఒక్కసారిగా తన తండ్రి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.8.95 లక్షల రూపాయలను మాయం చేశారు. దీంతో ఖంగుతిన్న కుమారుడు..తండ్రికి చెప్పడంతో...ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపిసి 419, 420 సెక్షన్‌లతో పాటు ఇన్పర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments