Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్ ఎత్తేస్తే భారత్‌లో మరణ మృదంగం: శాస్త్రవేత్తల హెచ్చరిక

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (11:36 IST)
లాక్‌డౌన్ ఎత్తేస్తే భారత్‌లో కరోనా మరణాలు ఊహించని స్థితిలో పెరగవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. లక్షల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతాయని చెబుతున్నారు.

ఒకవేళ మే 3న లాక్‌డౌన్ ఎత్తేస్తే మే 19 నాటికి దేశంలో 38,220 కరోనా మరణాలు చోటుచేసుకుంటాయని వెల్లడించారు.

దాదాపు 5.35 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కావొచ్చని జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌(జేఎన్‌సీఏఎ్‌సఆర్‌), బెంగళూరు ఐఐఎస్‌, ఐఐటీ బాంబే సంస్థలు ‘కొవిడ్‌-19 మెడ్‌ ఇన్వెంటరీ’ అనే సైంటిఫిక్‌ స్టాటిస్టికల్‌ మోడల్‌ను ఉపయోగించి ఈ అంచనాలను రూపొందించాయి.

మే నెల సగం పూర్తయ్యే సమయానికి దేశంలో 76 వేల ఐసీయూ బెడ్లు అవసరం పడొచ్చని నివేదికలో పేర్కొన్నారు. ఇదే మోడల్‌ను బట్టి తాము రూపొందించిన అంచనాలు ఇటలీ, న్యూయార్క్‌కు దాదాపు సరిపోలాయని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments