Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభినందన్ ప్యారాచూట్.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పడింది: ఆర్మీ

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (19:24 IST)
భారత్-పాకిస్థాన్‌ సరిహద్దుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్మీ అధికారులు ఢిల్లీలో గురువారం మీడియా ముందు ప్రకటన చేశారు. కమాండర్ అభినందన్‌ను పాకిస్థాన్ అదుపులోకి తీసుకుందని భారత ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. రెచ్చగొడితే బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా వున్నామని, అలాగే శాంతి చర్చలకు కట్టుబడి వున్నామని వారు ప్రకటించారు. 
 
సమాచారాన్ని వక్రీకరించేందుకు పాకిస్థాన్ ప్రయత్నించింది. తాము రెండు పాక్ విమానాలను కూలిస్తే పైలట్లు సురక్షితంగా దిగారు. భారత్ భూభాగంలోకి పాకిస్థాన్ విమానాలు ప్రవేశించాయి. 
 
భారత మిలటరీ స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ విమానాలు వచ్చాయని.. మన యుద్ధ విమానాలు వాళ్ల ప్రయత్నాలను తిప్పికొట్టాయని త్రివిధ దళాల అధికారులు ప్రకటించారు. అభినందన్ ప్యారాచూట్ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో పడింది. అభినందన్‌ను అలా వారు అదుపులోకి తీసుకున్నారని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments