Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ మారరని గ్యారెంటీ ఏంటి.. రూ.100 స్టాంప్ పేపర్‌లో రాసివ్వండి.. ఎమ్మెల్యేలను కోరిన కాంగ్రెస్

Webdunia
బుధవారం, 25 మే 2016 (12:07 IST)
కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యను కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది. దీంతో వారికి ఓ ప్రశ్న సంధించింది. భవిష్యత్‌లో పార్టీ మారబోరని గ్యారెంటీ ఏంటి అంటూ ప్రశ్నించింది. అంతేనా... పార్టీ మారబోమని పేర్కొంటూ రూ.100 పేపర్ల స్టాంప్ పేపర్‌లో రాసివ్వాలని కోరింది. 
 
ఇటీవల వెల్లడైన వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుని 40 సీట్లకు పైగా గెలుచుకుంది. ఇపుడు ఆ ఎమ్మెల్యేలంతా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి మారిపోతారనే భయం పట్టుకుంది. దీంతో ఫిరాయింపులను తట్టుకునేందుకు ఓ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. 
 
తాము కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు విధేయులుగా ఉంటామని, రూ.100 స్టాంప్ పేపర్‌పై బాండ్ రాసి ఇవ్వాలని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను కోరింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ చౌదరి నుంచి ఆదేశాలు అందినట్టు సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments