Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవు ఎవరికీ తల్లి కాదు.. ఆవు మాంసం తింటే తప్పేంటి : మార్కండేయ ఖట్జూ

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2015 (08:38 IST)
గోవు ఎవరికీ తల్లి కాదని, అసలు ఆవుకు ఎలాంటి ప్రత్యేకతలు లేని సాధారణ జంతువు, అందువల్ల గోమాంసం తింటే తప్పేంటని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ మార్కండేయ ఖట్జూ ప్రశ్నించారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఢిల్లీ శివారు ప్రాంతమైన దాదరీతో పాటు ఆవు మాంసం సంఘటనపై స్పందించారు. ఆవు ఎవరికీ తల్లి కాదు... కానేరదు. అది ఒక మామూలు జంతువు. గోవుకు ఎలాంటి ప్రత్యేకతలు లేవన్నారు. 
 
పైగా, నేను ఆవు మాంసం తినాలనుకుంటే తింటాను. గతంలోనూ తిన్నాను. మున్ముందు కూడా తింటాను. నన్ను ఎవరు ఆపుతారు అంటూ ప్రశ్నించారు. ప్రపంచమంతటా గొడ్డుమాసం అనేక మంది తింటుంటారు. వారంతా చెడ్డవారా? మన దేశంలో ఆవు మాంసం తినని వారంతా సాధువులు, యోగులు, సన్యాసులా అని ప్రశ్నించారు. ఇలాంటి అర్థంపర్థం లేని కట్టుబాట్లు ఆంక్షల వల్లే అనర్థాలు సంభవిస్తున్నాయని పేర్కొంటూ దాదరీ సంఘటన రాజకీయ ప్రేరేపిత చర్యగా ఆయన అభివర్ణించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments