Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కిడ్నీలు విఫలమయ్యాయి... శ్రీ కృష్ణుడే కాపాడాలి: సుష్మా స్వరాజ్ ట్వీట్

భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీలు విఫలమయ్యాయి. దీంతో ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం అడ్మిట్ అయివున్నారు. దీనిపై ఆమె ట్వీ

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (10:36 IST)
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీలు విఫలమయ్యాయి. దీంతో ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం అడ్మిట్ అయివున్నారు. దీనిపై ఆమె ట్వీట్ చేశారు. 
 
తన అభిమానులకు బీజేపీ కార్యకర్తలకు ఆందోళన కలిగించేలా తాను మూత్ర పిండాల వ్యాధితో బాధపతుతున్నానని, ప్రస్తుతం తనకు డయాలసిస్ జరుగుతోందని, ఇందుకోసం తాను ఎయిమ్స్‌కు వెళ్లి వస్తున్నట్టు చెప్పారు. మూత్రపిండాల మార్పునకు పరీక్షలు జరుగుతున్నాయన్నారు. 
 
తన రెండు కిడ్నీలూ విఫలమయ్యాయని, కనీసం ఒక కిడ్నీ మార్చాల్సి ఉందని వైద్యులు స్పష్టం చేశారని వెల్లడించిన సుష్మా స్వరాజ్ తన ఆరోగ్యంపై ఎలాంటి దిగులు చెందవద్దని కార్యకర్తలకు చెపుతూనే.. తనను శ్రీ కృష్ణ భగవానుడే కాపాడతాడన్న నమ్మకముందని అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments