Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిషాలో దారుణం: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తల నరికేశాడు...

ఒడిషా రాష్ట్రంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంగా ఆమె తల నరికేశాడో భర్త. ఓడిషా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (08:29 IST)
ఒడిషా రాష్ట్రంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంగా ఆమె తల నరికేశాడో భర్త. ఓడిషా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మయూర్‌భంజ్ జిల్లా గిరీష్ చంద్రాపూర్ గ్రామానికి చెందిన జీతూ లోహార్ (43) అనే వ్యక్తికి భార్యా, ముగ్గురు పిల్లలున్నారు. భార్య చాలా కాలంగా  గ్రామానికే చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే ఆగ్రహంతో భర్త భార్యతో రాత్రి గొడవపడ్డాడు. 
 
ఆవేశంలో పదునైన కత్తితో భార్య తలను నరికి చంపాడు. ఆపై భార్య తలను ఇంట్లో పెట్టి మొండాన్ని బయటపడేశాడు. పోలీసులు రంగప్రవేశం చేసి మొండాన్ని స్వాధీనం చేసుకున్నారు. భార్య తలను ఇంటినుంచి రికవరీ చేసి భర్తపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments