Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ : పెళ్లి కాలేదని చెప్పి మోసం... భార్యపైనే భర్త కేసు

తనకు పెళ్లి కాలేదని చెప్పి మోసం చేసి పెళ్లాడిందని భార్యపైనే ఛీటింగ్ కేసు పెట్టాడో భర్త. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... అహ్మదాబాద్ నగరానికి చెందిన రవి బ్ర

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2016 (09:50 IST)
తనకు పెళ్లి కాలేదని చెప్పి మోసం చేసి పెళ్లాడిందని భార్యపైనే ఛీటింగ్ కేసు పెట్టాడో భర్త. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... అహ్మదాబాద్ నగరానికి చెందిన రవి బ్రహ్మభట్ అనే 44  ఏళ్ల వ్యక్తి లేటు వయసులోమ్యారేజ్ బ్యూరో వెబ్‌సైట్ ద్వారా వివరాలు తెలుసుకొని ముంబైకు చెందిన అన్షు అనే యువతిని పెళ్లాడాడు. 
 
పెళ్లి అయి రెండేళ్లు అయినా పెళ్లి రిజిస్ట్రేషన్‌కు తన భార్య ముందుకు రాకపోవడంతో భర్తకు అనుమానం వచ్చింది. తమ పెళ్లి రిజిస్ట్రేషనుకు రమ్మని భార్యను భర్త పట్టుపట్టగా ఆమె భయపడి తన తల్లిని పిలిచింది. 
 
ఆపై తల్లీ కూతురు మొదటి పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే విన్న రవి భార్య చేసిన మోసం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భార్య అన్షు కాస్తా తన పుట్టినిల్లు అయిన ముంబైకు వెళ్లిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి భర్తను మోసగించిన భార్య గురించి దర్యాప్తు ఆరంభించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments