Webdunia - Bharat's app for daily news and videos

Install App

S1 నుంచి S14 వరకు అన్ని బోగీల్లో దొంగలు.. షిర్డీ - మైసూర్ రైల్లో దోపిడీ!

Webdunia
బుధవారం, 27 మే 2015 (10:45 IST)
షిర్డీ నుంచి మైసూర్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు స్వైర విహారం చేశారు. ఏకంగా ఎస్ 1 నుంచి ఎస్ 14 వరకు ఉండే అన్ని రిజర్వేషన్ బోగీల్లో దొంగలు చొరబడి రైలులోని ప్రయాణికులందరినీ దోచుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని బాలాపూర్ వద్ద ఘటన చోటు చేసుకుంది.
 
మొత్తం 30 మందికి పైగా దొంగలు రైలులోని ఎస్ 1 నుంచి ఎస్ 14 వరకూ ఉన్న బోగీలన్నింటినీ దోచుకున్నారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా మొత్తం 14 బోగీల్లోని ప్రయాణికుల నుంచి డబ్బు, నగదును అందిన వరకు దోచుకుని పారిపోయారు. ఈ ఘటన గత అర్థరాత్రి 12 గంటల సమయంలో చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments