Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచితాలు ఇంకెంతకాలం... ఉపాధి కల్పించలేరా? సుప్రీంకోర్టు ప్రశ్న

ఠాగూర్
మంగళవారం, 10 డిశెంబరు 2024 (10:01 IST)
దేశంలోని ప్రజలకు ఉచితాలు ఇంకెంత కాలం ఇస్తుంటారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఉచితాల స్థానంలో ఉపాధి కల్పించలేరా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రశ్న సంధించింది. గత 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం 81 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నట్టు కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 
 
దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, అంటే కేవలం పన్ను చెల్లింపుదారులే ఇక మిగిలివున్నారని (ఉచిత రేషన్ తీసుకోని వారు అనే ఉద్దేశంలో) వ్యాఖ్యానించింది. 
 
కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులపై దాఖలైన పిటిషన్‌ మీది విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించడం, సామర్థ్యాన్ని పెంచాల్సిన ఆవశ్యకతను సుప్రీంకోర్టు ఈ సందర్భంగా నొక్క చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments