Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచితాలు ఇంకెంతకాలం... ఉపాధి కల్పించలేరా? సుప్రీంకోర్టు ప్రశ్న

ఠాగూర్
మంగళవారం, 10 డిశెంబరు 2024 (10:01 IST)
దేశంలోని ప్రజలకు ఉచితాలు ఇంకెంత కాలం ఇస్తుంటారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఉచితాల స్థానంలో ఉపాధి కల్పించలేరా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రశ్న సంధించింది. గత 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం 81 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నట్టు కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 
 
దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, అంటే కేవలం పన్ను చెల్లింపుదారులే ఇక మిగిలివున్నారని (ఉచిత రేషన్ తీసుకోని వారు అనే ఉద్దేశంలో) వ్యాఖ్యానించింది. 
 
కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులపై దాఖలైన పిటిషన్‌ మీది విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించడం, సామర్థ్యాన్ని పెంచాల్సిన ఆవశ్యకతను సుప్రీంకోర్టు ఈ సందర్భంగా నొక్క చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

తర్వాతి కథనం
Show comments