Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌ ఆస్పత్రుల్లో చిన్నారుల మరణ మృదంగం

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారుల మరణ మృదంగం కొనసాగుతోంది. మొన్న గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ ఆస్పత్రిలో అనేక మంది చిన్నారుల మృత్యువాతపడ్డారు. సోమవారం ఫరూఖాబాద్‌ దావఖానా

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (14:14 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారుల మరణ మృదంగం కొనసాగుతోంది. మొన్న గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ ఆస్పత్రిలో అనేక మంది చిన్నారుల మృత్యువాతపడ్డారు. సోమవారం ఫరూఖాబాద్‌ దావఖానాలో పదుల సంఖ్యలో చిన్నారులు చనిపోయారు. ఈ రాష్ట్రంలోని మిగిలిన ఆస్పత్రుల్లో కూడా ఇదే పరిస్థితులు నెలకొనివున్నాయి. 
 
గోర‌ఖ్‌పూర్ బీఆర్డీ ఆసుప‌త్రిలో జ‌రిగిన ఘ‌ట‌న‌ను మ‌ర‌వ‌కముందే మ‌రో ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఫ‌రూఖాబాద్‌లోని రామ్ మ‌నోహ‌ర్ లోహియా రాజ్‌కియా చికిత్సాల‌యంలో నెల రోజుల వ్య‌వ‌ధిలో 49 మంది చిన్నారులు మృతి చెందారు. ఆక్సీజ‌న్, మందుల కొర‌త వ‌ల్ల‌నే చిన్నారులు మృతి చెందిన‌ట్లు స‌మాచారం. 
 
ఘ‌ట‌న‌లో సీఎంవో, సీఎంఎస్ ఉన్న‌తాధికారులు స‌హా వైద్యుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. చిన్నారుల మృతిపై వెంట‌నే పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. కాగా, యూపీ ఆస్పత్రుల్లో చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నా ప‌ట్టించుకునే నాథుడే క‌రువ‌య్యాడు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments