Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంపూర్ణ మెజార్టీ వచ్చిందిగా.. ఇక రామమందిర నిర్మాణం మొదలెట్టండి : శివసేన

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అయోధ్యలో రామాలయం నిర్మించాలని శివసేన డిమాండ్ చేసింది. ఈ మేరకు భారతీయ జనతా పా

Webdunia
ఆదివారం, 12 మార్చి 2017 (09:21 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అయోధ్యలో రామాలయం నిర్మించాలని శివసేన డిమాండ్ చేసింది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీని కోరింది. 
 
శనివారం వెల్లడైన యూపీ ఎన్నికల ఫలితాల్లో అంచనాలకు భిన్నంగా ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా బీజేపీ ఏకంగా 325 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో శివ‌సేన పార్టీ హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ, బీజేపీకి అభినంద‌న‌లు తెలుపుతూ, రామ మందిరం అంశాన్ని మ‌రోసారి తెర‌పైకి తెచ్చింది. 
 
ఇదే అంశంపై శివ‌సేన‌ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్ మాట్లాడుతూ.. ఇక‌ త్వరలో అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తారని తాము ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తంచేశారు. ఇంతకుమించిన మంచి తరుణం మరొకటి లేదన్నారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని ఆయన గట్టిగా కోరారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments