Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూతురు, అల్లుడిని పరిగెత్తించి వేటకొడవలితో నరికిచంపాడు.. ఎక్కడ?

Webdunia
శనివారం, 6 జులై 2019 (12:41 IST)
తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. కుమార్తె దళితుడిని పెళ్ళి చేసుకుందన్న కోపంతో ఆమెనూ, ఆమె భర్తను అతి దారుణంగా నరికి చంపాడో తండ్రి. తూత్తుకుడిజిల్లా విలాత్తుపురంకు గ్రామానికి చెందిన షోలేరాజా, జ్యోతిలు రెండు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. 
 
జ్యోతి పెళ్ళి తండ్రి అళగర్‌కు ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో ఇంటి నుంచి వెళ్ళిపోయి వేరు కాపురం పెట్టారు దంపతులు. రెండు సంవత్సరాల నుంచి ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి అళగర్, తన కుమార్తెతోపాటు అల్లుడునీ కత్తితో అతి దారుణంగా నరికి చంపేసి పరారయ్యాడు. పరారీలో ఉన్న 
నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments