Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూతురు, అల్లుడిని పరిగెత్తించి వేటకొడవలితో నరికిచంపాడు.. ఎక్కడ?

Webdunia
శనివారం, 6 జులై 2019 (12:41 IST)
తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. కుమార్తె దళితుడిని పెళ్ళి చేసుకుందన్న కోపంతో ఆమెనూ, ఆమె భర్తను అతి దారుణంగా నరికి చంపాడో తండ్రి. తూత్తుకుడిజిల్లా విలాత్తుపురంకు గ్రామానికి చెందిన షోలేరాజా, జ్యోతిలు రెండు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. 
 
జ్యోతి పెళ్ళి తండ్రి అళగర్‌కు ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో ఇంటి నుంచి వెళ్ళిపోయి వేరు కాపురం పెట్టారు దంపతులు. రెండు సంవత్సరాల నుంచి ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి అళగర్, తన కుమార్తెతోపాటు అల్లుడునీ కత్తితో అతి దారుణంగా నరికి చంపేసి పరారయ్యాడు. పరారీలో ఉన్న 
నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments