Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిడ్స్ పీడిత దేశంగా మారిపోతుంది : బీజేపీ ఎంపీ స్వామి

భారత రాజ్యాంగంలోని సెక్షన్ 377ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పుపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. అయితే ఇదే తు

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (11:00 IST)
భారత రాజ్యాంగంలోని సెక్షన్ 377ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పుపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. అయితే ఇదే తుది తీర్పు కాదని, దీనిని సవాలు చేసే వీలుందని ఆయన అభిప్రాయపడ్డారు.
 
తనలాంటివారు ఎవరైనా ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సవాల్ చేస్తే ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును కొట్టేసే అవకాశం లేకపోలేదని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో లైంగిక వ్యాధులు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. 
 
స్వలింగ సంపర్కాన్ని ఓ జన్యుపరమైన రుగ్మతగా ఆయన అభివర్ణించారు. హెచ్‌ఐవీ కేసులు, గే బార్లు పెరిగిపోతాయి.. దీనిని ప్రత్యామ్నాయ లైంగిక తీరుగా పరిగణించలేమని స్వామి స్పష్టంచేశారు. చాన్నాళ్లుగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న సెక్షన్ 377ను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం