Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిడ్స్ పీడిత దేశంగా మారిపోతుంది : బీజేపీ ఎంపీ స్వామి

భారత రాజ్యాంగంలోని సెక్షన్ 377ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పుపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. అయితే ఇదే తు

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (11:00 IST)
భారత రాజ్యాంగంలోని సెక్షన్ 377ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పుపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. అయితే ఇదే తుది తీర్పు కాదని, దీనిని సవాలు చేసే వీలుందని ఆయన అభిప్రాయపడ్డారు.
 
తనలాంటివారు ఎవరైనా ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సవాల్ చేస్తే ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును కొట్టేసే అవకాశం లేకపోలేదని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో లైంగిక వ్యాధులు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. 
 
స్వలింగ సంపర్కాన్ని ఓ జన్యుపరమైన రుగ్మతగా ఆయన అభివర్ణించారు. హెచ్‌ఐవీ కేసులు, గే బార్లు పెరిగిపోతాయి.. దీనిని ప్రత్యామ్నాయ లైంగిక తీరుగా పరిగణించలేమని స్వామి స్పష్టంచేశారు. చాన్నాళ్లుగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న సెక్షన్ 377ను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం