Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిడ్స్ పీడిత దేశంగా మారిపోతుంది : బీజేపీ ఎంపీ స్వామి

భారత రాజ్యాంగంలోని సెక్షన్ 377ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పుపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. అయితే ఇదే తు

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (11:00 IST)
భారత రాజ్యాంగంలోని సెక్షన్ 377ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పుపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. అయితే ఇదే తుది తీర్పు కాదని, దీనిని సవాలు చేసే వీలుందని ఆయన అభిప్రాయపడ్డారు.
 
తనలాంటివారు ఎవరైనా ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సవాల్ చేస్తే ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును కొట్టేసే అవకాశం లేకపోలేదని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో లైంగిక వ్యాధులు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. 
 
స్వలింగ సంపర్కాన్ని ఓ జన్యుపరమైన రుగ్మతగా ఆయన అభివర్ణించారు. హెచ్‌ఐవీ కేసులు, గే బార్లు పెరిగిపోతాయి.. దీనిని ప్రత్యామ్నాయ లైంగిక తీరుగా పరిగణించలేమని స్వామి స్పష్టంచేశారు. చాన్నాళ్లుగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న సెక్షన్ 377ను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం