Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తుమందు కలిపేశారు.. వంటగదిలో కెళ్తే.. కౌగిలించుకున్నారు.. అరెస్ట్

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (17:11 IST)
సినిమాల్లో నటించే ఛాన్స్ ఇప్పిస్తామని... మోడల్‌పై నిర్మాత, సంగీత దర్శకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ముంబైలో పెను సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని సర్కోబ్ ప్రాంతానికి చెందిన మోడల్.. నిర్మాత ముద్రాసింగ్ వద్దకు వెళ్లింది. అతనితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఓ రోజు సినిమా ఛాన్స్ కోసం మాట్లాడాలని మోడల్‌ను ముద్రాసింగ్ పిలిపించాడు. 
 
అక్కడ కరణ్ వాహి అనే మ్యూజిక్ డైరక్టర్‌ను మోడల్‌కు పరిచయం చేశాడు. ఈ సందర్భంగా మోడల్‌ను తమ సినిమాలో సహ నిర్మాతగా పనిచేయాలని అడిగారు. ఆపై ఎందుకో ఆ మోడల్ వంటగదికి వెళ్లి నీళ్లు తాగాలనుకుంది. ఆమెను అనుసరించిన నిర్మాత ఆమెను కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్నాడు. దీంతో షాకైన మోడల్ వెలుపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. 
 
కానీ స్పృహ తప్పి పడిపోయింది. చివరికి మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన మోడల్.. ఒళ్లంతా గాయాలు కావడంతో పాటు నీరసంగా వుండటాన్ని గమనించింది. ఆ తర్వాత తాను భుజించిన ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చిన నిర్మాత, మ్యూజిక్ డైరక్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారనే విషయాన్ని తెలుసుకుంది. దీనిపై మోడల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిర్మాత, మ్యూజిక్ డైరక్టర్‌లను అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments