Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం...ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హిమాన్షు

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (17:46 IST)
దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితి అనే జాతీయ పార్టీని స్థాపించారు. అలాగే శరవేగంగా కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 14న ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ రోడ్డులో బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
 
ఫలితంగా ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు.. పార్టీ కేంద్ర కార్యాలయంలో గుర్తింపు తెచ్చుకుని అక్కడ అందరి దృష్టినీ ఆకర్షించాడు. విమానాశ్రయం నుంచి సీఎం తన అధికారిక నివాసానికి చేరుకున్నట్లు సమాచారం. పార్టీ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణంపై ఎంపీలతో చర్చించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments