హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

సెల్వి
శనివారం, 5 జులై 2025 (09:26 IST)
హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఒక నెల వ్యవధిలో, ఈ రెండు ఉత్తర పర్వత రాష్ట్రాలలో 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రుతుపవనాలతో ఆకస్మిక వరదలు, ప్రాణాంతక కొండచరియలు విరిగిపడటంతో విషాదకరమైన రోడ్డు ప్రమాదాలకు దారితీసింది. జూన్ 1 నుండి ఉత్తరాఖండ్‌లో 70 మరణాలు నమోదయ్యాయని, ప్రకృతి వైపరీత్యాలలో 20 మంది మరణించారని, రోడ్డు ప్రమాదాలలో మరో 50 మంది మరణించారని రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ సెంటర్ (SEOC) విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.
 
ఉత్తరకాశీలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా అత్యధిక సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. డెహ్రాడూన్, రుద్రప్రయాగ్‌లలో రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది మరణించారు. ఇది రాష్ట్రంలోనే అత్యధికం.
 
Floods
రుద్రప్రయాగ్‌లోని అలకనంద నది 20 మీటర్లకు పైగా ఉప్పొంగి, ఘాట్‌లు, మార్గాలు, బెల్ని వంతెన సమీపంలో 15 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని కూడా నీట మునిగింది.
 
మందాకిని వంటి ఉపనదులు కూడా ప్రమాదకరంగా ఉప్పొంగుతున్నాయి, అధికారుల నుండి అత్యవసర హెచ్చరికలు వచ్చాయి. రెస్క్యూ బృందాలు హై అలర్ట్‌లో ఉన్నందున నివాసితులు నదీ తీరాలకు దూరంగా ఉండాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : ప్రభాస్ పుట్టినరోజున చిత్రం గా పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు పోస్టర్ రిలీజ్

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments