Webdunia - Bharat's app for daily news and videos

Install App

#HimachalPradeshElections : ఓటు వేసిన శతాధిక వృద్ధుడు.. 74 శాతం పోలింగ్

పర్వత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌... సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 74 శాతం ఓటింగ్‌ నమోదైంది. 68 నియోజకవర్గా

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2017 (08:52 IST)
పర్వత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌... సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 74 శాతం ఓటింగ్‌ నమోదైంది. 68 నియోజకవర్గాల్లో మొత్తం 337 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 
 
సిమ్లా పట్టణంలో 66 శాతం పోలింగ్‌ నమోదైంది. సీఎం వీరభద్రసింగ్‌, బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌, కేంద్రమంత్రి జేపీ నడ్డాతోపాటు పలువురు ప్రముఖులు తమ నియోజకవర్గాల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 18న చేపట్టనున్నారు.
 
కాగా, ఈ ఎన్నికల్లో శతాధిక వృద్ధుడు శ్యామ్ సరన్ నేగి (101) తన ఓటు హక్కును కల్పా పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు. 1917 జూలై ఒకటో తేదీన జన్మించిన ఈయన.. స్వతంత్ర భారతావనిలో 1951లో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న తొలి ఓటరు కావడం కావడం గమనార్హం. నాటి నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా ఆయన తన ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments