Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాలయన్ క్వీన్స్‌లో మంటలు.. ప్రయాణికులంతా సేఫ్

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (16:42 IST)
హిమాలయన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. కానీ, ఈ రైలులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. కుమార్‌హటి - సహరన్‌పూర్‌ల మధ్య 52455 అనే నంబరుతో హిమాలయన్ ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తుంది. 
 
ఈ రైలు కల్కసిమ్లా హెరిటేజ్ మీదుగా వెళుతుండగా ఒక్కసారిగా రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్ రైలు సేఫ్టీ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ప్రయాణికుల బోగీల నుంచి రైలింజన్‌ను తొలగించారు. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. 
 
కాగా, ఈ రైలు ప్రమాదానికి గురైన సమయంలో మొత్తం 7 బోగీల్లో 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. వీరందరినీ సురక్షితంగా రైల్వే అధికారులు సిమ్లాకు చేర్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments