Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మత్తు'లో మా రాష్ట్ర యువత : హిమాచల్‌ప్రదేశ్ సీఎం

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తమ రాష్ట్ర యువత గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ఉన్న యువతలో 27 శాతం డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు ఆయన వెల్లడి

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (10:39 IST)
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తమ రాష్ట్ర యువత గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ఉన్న యువతలో 27 శాతం డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు ఆయన వెల్లడించారు.
 
పోలీసు హాఫ్ మారథాన్ 2018 కార్యక్రమంలో విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజల భాగస్వామ్యంతో అధికారులు డ్రగ్స్ నివారణకు ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో డ్రగ్స్ ను పూర్తిగా నివారించడానికి అందరూ సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 
 
డ్రగ్స్ కేసుల్లో దోషులకు భారీ జరిమానాలు విధించడంతోపాటు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్‌ను తయారు చేయాలని కోరారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు తాము ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని ఆ రాష్ట్ర డీజీపీ ఎస్ఆర్ మర్దీ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments