Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలవంతపు మత మార్పిడులకు పాల్పడితే పదేళ్ల జైలు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (13:00 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక చట్టాన్ని తీసుకొచ్చింది. మత స్వేచ్ఛ సవరణ బిల్లు 2022ను ప్రవేశపెట్టి అమల్లో ఉన్న చట్టానికి కఠిన సవరణలు చేసింది. ఈ సవరణ మేరకు.. బలవంతపు మతమార్పిడులకు పాల్పడితే పదేళ్ళ పాటు జైలుశిక్ష విధిస్తారు. 
 
ఈ బిల్లులోని కీలక అంశాలను పరిశీలిస్తే, ఈ బిల్లులో సామూహిక మార్పిడిని నిషేధించారు. బలవంతంగా మత మార్పిడులు చేయరాదు. అలా బలవంతపు మాత మార్పిడులకు పాల్పడితే మాత్రం పదేళ్ల జైలుశిక్ష విధిస్తారు. 
 
18 నెలల క్రితం అమల్లోకి వచ్చిన హిమాచల్ ప్రదేశ్, మత స్వేచ్ఛ చట్టం 2019కి మరింత కఠినమైన సంస్కరణ అని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments