Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరదాగా కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు.. ఆపై హత్య కూడా..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. మద్యం తాగి, సినిమా చూశాక.. కామాంధులు బాలికను కిడ్నాప్ చేశారు. ఆపై అత్యాచారానికి పాల్పడి.. హత్య కూడా చేశారు. ఇదంతా సరదాగా చేశారని నింపాదిగా పోలీసుల విచారణలో

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (10:30 IST)
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. మద్యం తాగి, సినిమా చూశాక.. కామాంధులు బాలికను కిడ్నాప్ చేశారు. ఆపై అత్యాచారానికి పాల్పడి.. హత్య కూడా చేశారు. ఇదంతా సరదాగా చేశారని నింపాదిగా పోలీసుల విచారణలో చెప్పారు. వివరాల్లోకి వెళితే, మీరట్‌కు చెందిన అబ్బాసీ, దిల్షద్, ఇజ్రాయెల్‌ స్నేహితులు. వారం క్రితం వీరు ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆపై హత్యచేశారు. బాలిక మృతదేహాన్ని నోయిడాలోని ఓ కాలువలో పడేసి వెళ్లిపోయారు. బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. రాత్రి పూట మద్యం తాగుతూ సినిమా చూశామని.. ఆపై సరదాగా కారులో వెళ్తూ కిడ్నాప్ చేయాలనుకుని రోడ్డుపైకి వచ్చామని నిందితులు పోలీసుల విచారణలో చెప్పారు. 
 
ఆ సమయంలో బాలిక ఒంటరిగా వెళ్తూ కనిపించడంతో ఆమెను కారులో ఎక్కించుకుని.. సామూహికంగా అత్యాచారానికి పాల్పడి చంపేశామని నిందితులు తెలిపారు. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో వారిని రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments