Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరదాగా కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు.. ఆపై హత్య కూడా..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. మద్యం తాగి, సినిమా చూశాక.. కామాంధులు బాలికను కిడ్నాప్ చేశారు. ఆపై అత్యాచారానికి పాల్పడి.. హత్య కూడా చేశారు. ఇదంతా సరదాగా చేశారని నింపాదిగా పోలీసుల విచారణలో

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (10:30 IST)
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. మద్యం తాగి, సినిమా చూశాక.. కామాంధులు బాలికను కిడ్నాప్ చేశారు. ఆపై అత్యాచారానికి పాల్పడి.. హత్య కూడా చేశారు. ఇదంతా సరదాగా చేశారని నింపాదిగా పోలీసుల విచారణలో చెప్పారు. వివరాల్లోకి వెళితే, మీరట్‌కు చెందిన అబ్బాసీ, దిల్షద్, ఇజ్రాయెల్‌ స్నేహితులు. వారం క్రితం వీరు ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆపై హత్యచేశారు. బాలిక మృతదేహాన్ని నోయిడాలోని ఓ కాలువలో పడేసి వెళ్లిపోయారు. బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. రాత్రి పూట మద్యం తాగుతూ సినిమా చూశామని.. ఆపై సరదాగా కారులో వెళ్తూ కిడ్నాప్ చేయాలనుకుని రోడ్డుపైకి వచ్చామని నిందితులు పోలీసుల విచారణలో చెప్పారు. 
 
ఆ సమయంలో బాలిక ఒంటరిగా వెళ్తూ కనిపించడంతో ఆమెను కారులో ఎక్కించుకుని.. సామూహికంగా అత్యాచారానికి పాల్పడి చంపేశామని నిందితులు తెలిపారు. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో వారిని రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments