Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ జహంగీర్ పుర‌లో 144 సెక్షన్ అమలు

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (16:37 IST)
దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. దీంతో ఢిల్లీలోని జహంగీర్ పుర‌లో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వీలుగా భారీ సంఖ్యలో పోలీస్ బలగాలను మొహరించారు. 
 
కాగా హనుమాన్ శోభాయాత్ర సమయంలో రెండువర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించి 14 మందిని అరెస్టు చేశారు. అలాగే, ఈ అల్లర్లలో గాయపడిన తొమ్మిది మందిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ శోభాయాత్ర మసీదు వద్దకు చేరుకోగానే చిన్నపాటి గొడవ మొదలై ఆ తర్వాత పెద్దదిగా మారింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. అయితే, వదంతులు నమ్మొద్దని ప్రజలందరూ సంయమనం పాటించాలని పోలీసులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments