Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవించే నటి హేమమాలిని ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు : మహారాష్ట్ర ఎమ్మెల్యే

మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే ఓం ప్రకాష్ బాబారావు అలియాస్ బచ్చు కడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగే అలవాటు వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (08:42 IST)
మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే ఓం ప్రకాష్ బాబారావు అలియాస్ బచ్చు కడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగే అలవాటు వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 
 
మద్యం సేవించడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే... అవే నిజమైతే బీజేపీ ఎంపీ హేమమాలిని ప్రతి రోజూ మద్యం తాగుతారని అలాంటప్పుడు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోలేని ఆయన ప్రశ్నించారు. 'రైతులు మద్యం తాగే అలవాటు వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇది నిజం కాదన్నారు. 
 
ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలు, జర్నలిస్టులలో 75 శాతం మంది మద్యం తాగుతున్నారు. హేమామాలిని అయితే, ప్రతి రోజూ మద్యం తాగుతారు. కానీ ఆమె ఆత్మహత్య చేసుకోలేదు కదా?' అని ఆయన వ్యాఖ్యానించారు. 'నిజానికి రైతుల బలవన్మరణాలకు ఆర్థిక ఇబ్బందులే కారణం. వారి కష్టానికి తగినట్లుగా ఉత్పత్తి పెరుగుతోంది. కానీ వారి ఆదాయం మాత్రం పెరగడం లేదు' అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments