Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవించే నటి హేమమాలిని ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు : మహారాష్ట్ర ఎమ్మెల్యే

మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే ఓం ప్రకాష్ బాబారావు అలియాస్ బచ్చు కడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగే అలవాటు వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (08:42 IST)
మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే ఓం ప్రకాష్ బాబారావు అలియాస్ బచ్చు కడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగే అలవాటు వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 
 
మద్యం సేవించడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే... అవే నిజమైతే బీజేపీ ఎంపీ హేమమాలిని ప్రతి రోజూ మద్యం తాగుతారని అలాంటప్పుడు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోలేని ఆయన ప్రశ్నించారు. 'రైతులు మద్యం తాగే అలవాటు వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇది నిజం కాదన్నారు. 
 
ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలు, జర్నలిస్టులలో 75 శాతం మంది మద్యం తాగుతున్నారు. హేమామాలిని అయితే, ప్రతి రోజూ మద్యం తాగుతారు. కానీ ఆమె ఆత్మహత్య చేసుకోలేదు కదా?' అని ఆయన వ్యాఖ్యానించారు. 'నిజానికి రైతుల బలవన్మరణాలకు ఆర్థిక ఇబ్బందులే కారణం. వారి కష్టానికి తగినట్లుగా ఉత్పత్తి పెరుగుతోంది. కానీ వారి ఆదాయం మాత్రం పెరగడం లేదు' అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments