Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో హై అలర్ట్.. భారీ వర్షాలు... అయ్యప్ప భక్తులు బురదలో ప్రయాణం..

సెల్వి
మంగళవారం, 3 డిశెంబరు 2024 (11:51 IST)
Sabarimala
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలను ఫెయింజల్ తుఫాను ఒణికిస్తోంది. ఈ తుఫాను ఎఫెక్ట్ కేరళపై పడింది. ముఖ్యంగా ఫెయింజల్ తుఫాను ప్రభావంతో కేరళలోని పతనంతిట్ట జిల్లాలో గ్యాప్ లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా అయ్యప్ప స్వామి కొలువైన పత్తనంతిట్టలో వర్షాలతో అయ్యప్ప స్వాములు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కాలినడక వెళ్లే అయ్యప్ప భక్తులు బురదలో వెళ్లాల్సి వస్తోంది. ఎక్కడ జారీ పడతారనే ఆందోళన భక్తుల్లో నెలకొంది. 
 
పాతానంతిట్ట, ఇడుక్కి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా శబరిమల యాత్రికులు నదుల్లోకి వెళ్లడం లేదా స్నాన ఘాట్‌లను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో శబరిమలకు అయ్యప్ప స్వాముల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం విపత్తు నిర్వహణ సహాయక బృందాలను రంగంలోకి దింపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments