Webdunia - Bharat's app for daily news and videos

Install App

సవతి పోరు తట్టుకోలేక.. వేడి వేడి ఆయిల్‌పై దాడి!

Webdunia
గురువారం, 18 సెప్టెంబరు 2014 (21:04 IST)
సవతి పోరు తట్టుకోలేక.. ఓ మహిళ వేడి వేడి నూనెను సవతిపై పోసేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. శ్రవణ్ యాదవ్‌ అనే మగపురుషుడు బుద్ధి గడ్డితిని రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మొదట సోను అనే యువతిని పెళ్ళి చేసుకున్న శ్రవణ్ ఆ తర్వాత ఆర్తి అనే మరో యువతిని కూడా పెళ్ళి చేసుకున్నాడు. తన ఇద్దరూ భార్యలూ అక్కా చెల్లెళ్ళలాగా కలసి మెలసి వుంటాడనుకున్న వాడికి చేదు అనుభవమే ఎదురైంది. 
 
తెల్లారిందంటే చాలు సోను, ఆర్తి జుట్టూ జుట్టు పట్టుకుని కొట్టుకుంటూ వుండేవారు. ఎందుకొచ్చిన గొడవ అని ఇద్దర్నీ వేరువేరు ఇళ్ళలో వుంచినా వీరి మధ్య గొడవలు తగ్గలేదు. బుధవారం ఆర్తి సోను ఇంటికి వేడివేడి నూనెతో వచ్చి సోనుమీద నూనెని పోసింది. వేడివేడి నూనె పడటంతో సోనుతోపాటు ఆమె కుమార్తె కూడా తీవ్రంగా గాయపడింది. సోను ఆర్తి మీద, భర్త శ్రవణ్ మీద కేసు పెట్టింది. ఇద్దరూ పరారీలో వున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments