Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం ఇస్తానని ల్యాబ్‌కు రమ్మని యువతిపై అత్యాచారం, ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (16:26 IST)
దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ క్రైం రేటు పెరిగిపోతోంది. స్త్రీలు ఒంటరిగా తిరగాలంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితి. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి అనడానికి తాజాగా జరిగిన ఘటనే ఉదాహరణ.
 
ఉద్యోగం ఇస్తానని చెప్పి ల్యాబ్ టెక్నీషియన్ 18 యేళ్ళ యువతిపై అత్యాచారం చేశాడు. ఇది కాస్త రాజధానిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరోనా సమయంలో ఢిల్లీలో ల్యాబ్‌లకు బాగా డిమాండ్. దీంతో కొంతమంది యువతీయువకులు ల్యాబ్‌లో పనిచేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
 
అలా వెళ్ళిన ఒక యువతి తన వివరాలను ల్యాబ్ యజమానికి ఇచ్చింది. అయితే అందులో పనిచేసే టెక్నీషియన్ యువతి బయోడేటా చూసి ఆమె నెంబర్‌కు ఫోన్ చేశాడు. తమ సంస్థకు సంబంధించిన ల్యాబ్ మరో ప్రాంతంలో ఉందంటూ అక్కడికి పిలిపించుకున్నాడు.
 
యువతి ఒంటరిగా రావడంతో ల్యాబ్ టెక్నీషియన్ పని సుళువుగా మారిపోయింది. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. రెండురోజుల క్రితం ఘటన జరిగితే బాధితురాలు చెల్లి అసలు విషయం కనుక్కుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments