Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం ఇస్తానని ల్యాబ్‌కు రమ్మని యువతిపై అత్యాచారం, ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (16:26 IST)
దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ క్రైం రేటు పెరిగిపోతోంది. స్త్రీలు ఒంటరిగా తిరగాలంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితి. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి అనడానికి తాజాగా జరిగిన ఘటనే ఉదాహరణ.
 
ఉద్యోగం ఇస్తానని చెప్పి ల్యాబ్ టెక్నీషియన్ 18 యేళ్ళ యువతిపై అత్యాచారం చేశాడు. ఇది కాస్త రాజధానిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరోనా సమయంలో ఢిల్లీలో ల్యాబ్‌లకు బాగా డిమాండ్. దీంతో కొంతమంది యువతీయువకులు ల్యాబ్‌లో పనిచేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
 
అలా వెళ్ళిన ఒక యువతి తన వివరాలను ల్యాబ్ యజమానికి ఇచ్చింది. అయితే అందులో పనిచేసే టెక్నీషియన్ యువతి బయోడేటా చూసి ఆమె నెంబర్‌కు ఫోన్ చేశాడు. తమ సంస్థకు సంబంధించిన ల్యాబ్ మరో ప్రాంతంలో ఉందంటూ అక్కడికి పిలిపించుకున్నాడు.
 
యువతి ఒంటరిగా రావడంతో ల్యాబ్ టెక్నీషియన్ పని సుళువుగా మారిపోయింది. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. రెండురోజుల క్రితం ఘటన జరిగితే బాధితురాలు చెల్లి అసలు విషయం కనుక్కుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments