Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొమ్మ తుపాకీ అనుకుని కాల్చుకున్నాడు.. చివరకు ఏమైందంటే...?

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (11:18 IST)
బర్త్ డే పార్టీ కి వెళ్లిన ఓ యువకుడు అక్కడున్న తుపాకీని చూశాడు. బొమ్మ తుపాకీ అనుకుని సరదాగా పోజు ఇద్దామనుకుని కాల్చుకున్నాడు. కానీ అదే అతనో చివరి పోజైపోయింది. మహారాష్ట్ర థానే జిల్లాలోని షాహాపూర్‌లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే...
 
అటగావ్‌లోని రెసిడెన్షియల్‌ కాలనీలో శుక్రవారం రాత్రి ఒక వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పక్క ఫ్లాట్‌లో ఉంటున్న సిద్ధేశ్‌ జనగం (28) ఈ వేడుకలకు హాజరయ్యాడు.

అదే సమయంలో పుట్టినరోజు జరుపుకుంటున్న వ్యక్తి నివాసంలో తుపాకి కనిపించడంతో.. బొమ్మ తుపాకి అని భావించి కాల్చుకున్నాడు.

తుపాకి నుండి బుల్లెట్‌ సిద్ధేశ్‌ శరీరంలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తుపాకి పేలిన శబ్దానికి అందరూ అక్కడికి చేరుకునే సమయానికి సిద్ధేశ్‌ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Pawan: పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ట్రైలర్ కు డేట్ ఫిక్స్

అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి : హీరో శివాజీ

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments