Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన మూడో రోజే విడాకులు.. మూడు ముళ్ల బంధం అలా తెగిపోయింది..

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (15:24 IST)
భార్యాభర్తల అనుబంధం రోజు రోజుకీ కనుమరుగవుతోంది. పెళ్లి అంటే నూరేళ్ల జీవితం. కానీ ఆధునిక యుగంలో చిన్న చిన్న కారణాలకే భార్యాభర్తలు విడాకులతో విడిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హర్యానాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పెళ్లైన మూడో రోజే గొడవపడి కోర్టు మెట్లెక్కిన జంటకు హర్యానాలోని గురుగ్రామ్ కోర్టు షాకిచ్చింది. గురుగ్రామ్ పట్టణంలో వివాహం జరిగింది. అయితే పెళ్లి అయిన రెండు రోజులు కలిసి ఉన్న వీరుమూడోరోజు విడిపోయారు. ఆ తర్వాత విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. 
 
వివాహం - విడాకులకు ఏడాది సమయం ఉండాలని నిబంధన ఉన్నప్పటికీ… హిందూ వివాహ చట్టం 13- బీ ప్రకారం సమాచారాన్ని తొలగించాలని వారు కోరగా కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో జంట మూడు ముళ్ల బంధానికి… ముడి తెగి పోయింది. ప్రస్తుతం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు.. దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments