Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా దాకా ఎందుకు...? అలాంటి వారిని మీరే కాల్చి చంపేయండి... హర్యానా డీజీపి సంచలనం

హర్యానా డీజీపి కేపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. నేరస్థులను, వేధింపులకు గురిచేసేవారిని సామాన్య మానవులు సైతం చంపేయవచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎవరైనా అమానుషంగా ప్రవర్తిస్తే పోలీసులకు మొరపెట్టుకోడం జర

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (19:18 IST)
హర్యానా డీజీపి కేపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. నేరస్థులను, వేధింపులకు గురిచేసేవారిని సామాన్య మానవులు సైతం చంపేయవచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎవరైనా అమానుషంగా ప్రవర్తిస్తే పోలీసులకు మొరపెట్టుకోడం జరుగుతుంది. 
 
ఐతే, వేధింపులకు గురి చేసే వారిపై కేసులు, గట్రా ఏమీ లేకుండా, అసలు తమ దాకా వచ్చేకంటే అక్కడే వారిని చంపేస్తే సరిపోతుందని హర్యానా డీజీపి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. తమను తాము కాపాడుకునే క్రమంలో వేధించేవారిని, నేరస్థులను హత్య చేసే హక్కు సామాన్య ప్రజలకు ఉంటుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. మరి ఈ వాఖ్యలు ఎంతవరకు వెళతాయో...?

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments