Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీని కలుస్తా... కేంద్ర సాయం లేకుండా మనుగడ సాగించలేం : హరీశ్ రావత్

Webdunia
గురువారం, 12 మే 2016 (11:07 IST)
ఉత్తరాఖండ్ శాసనసభలో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గడం ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని న్యాయవ్యవస్థ పునరుద్ధరించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అన్నారు. ఈ పోరాటంలో తనకు అండగా నిలిచిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌తోపాటు ఇతర కాంగ్రెస్ నేతలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. 
 
మొత్తం 70 శాసనసభ్యులు కలిగిన అసెంబ్లీల స్పీకర్ అనర్హులుగా 9 మంది సభ్యులను అనర్హులుగా ప్రకటించారు. మిగిలిన 61 మంది విశ్వాస పరీక్షలో పాల్గొనగా, హరీశ్ రావత్‌కు 33 మంది, బీజేపీకి అనుకూలంగా 28 మంది ఓటు వేశారు. దీంతో హరీశ్ రావత్ గెలుపొందడంతో కేంద్రం రాష్ట్రపతి పాలనను ఎత్తివేసింది. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ... భవిష్యత్తులో ఉత్తరాఖండ్ అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరమన్నారు. ఇందుకోసం తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కలుస్తానని చెప్పారు. పాత అనుభవాలను మరిచిపోయి కొత్తగా ముందుకుపోవాల్సి ఉంటుందని అన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments