Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెలిచేది కాంగ్రెస్ పార్టీయే... బీజేపీని చిత్తుగా ఓడుతుంది : హార్దిక్ పటేల్

పటేల్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో తమ మద్దతు కావాలంటే తమ డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని స్పష్టంచేశారు. అలాగే, తమ వర్గానికి కావాల్సిన రిజర్వేషన్లు కల్పించాలని కోర

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (09:18 IST)
పటేల్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో తమ మద్దతు కావాలంటే తమ డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని స్పష్టంచేశారు. అలాగే, తమ వర్గానికి కావాల్సిన రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. గుజరాత్ ఎన్నికల్లో అధికార గుజరాత్ పార్టీ చిత్తుగా ఓడిపోనుందని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ మాత్రమేనని చెబుతూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలుపు అంత సులభమేమే కాదన్నాడు. కాంగ్రెస్‌కు తాను మద్దతు పలకాలంటే కొన్ని డిమాండ్లను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఉద్యోగ, విద్యా సంస్థల్లో పటీదార్లకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్ వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న అన్ని ప్రాంతాల్లో తాను సూచించిన వారికి టికెట్లు ఇవ్వాలని కోరినట్టు సమాచారం.
 
కాగా, బీజేపీ మాత్రం జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. కాంగ్రెస్, హార్దిక్‌లు ఇప్పటికే కలిసిపోయారని, ఇప్పుడు జరుగుతున్నది అంతా డ్రామాయేనని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments