Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిడ్జిపై పట్టాలు తప్పిన గౌహతీ ఎక్స్ ప్రెస్... త్రుటిలో తప్పిన ప్రమాదం

Webdunia
శనివారం, 23 మే 2015 (09:33 IST)
గౌహతీ ఎక్స్ ప్రెస్ శనివారం ఉదయం పట్టాలు తప్పింది. అదీ ఎక్కడో తెలుసా.. బ్రిడ్జీపైన. అయితే అప్పటికి పెద్దగా వేగం లేకపోవడం ప్రమాదం తప్పింది. కానీ రైలు పట్టాలు తప్పిన కారణంగా 20 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. 
 
గౌహతీ-సిప్ హుంగ్ ఎక్స్ ప్రెస్ శనివారం ఉదయం అస్సాంలోని కోక్రాజహార్, బాసుగౌన్ ప్రాంతంలో బ్రిడ్జి దాటుతున్న సమయంలో ఆకస్మాత్తుగా రైలు బోగీలు అదుపుతప్పాయి. ఈ ప్రమాదంలో  డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
 
గౌహతీ-సిప్ హుంగ్ ఎక్స్ ప్రెస్ ఉత్తర బెంగాల్, అలీపురద్వర్ నుంచి బయలుదేరి గువహటి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments