Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్ర పంజాపై రాజకీయం వద్దు.. హోంమంత్రి ప్రకటన చేస్తారు : వెంకయ్య

Webdunia
సోమవారం, 27 జులై 2015 (14:19 IST)
పంజాబ్ రాష్ట్రంలో సోమవారం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల ఘటనను రాజకీయం చేయొద్దని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ముగిసిన తర్వాత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా సభలో ప్రకటన చేస్తారని ఆయన తెలిపారు. 
 
గురుదాస్ పూర్ ఉగ్రదాడిపై కేంద్ర హోంశాఖ ప్రకటన చేయాలంటూ లోక్‌సభ ప్రారంభమైన వెంటనే విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వెంకయ్య స్పందిస్తూ ఈ అంశంపై చర్చకు కూడా సిద్ధమని స్పష్టంచేశారు. దేశభద్రతకు సంబంధించిన అంశంపై రాజకీయం చేయడం సరికాదని ప్రతిపక్షాలకు సూచించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments