Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మేడ్ ఇన్ పాకిస్తాన్' దిబ్బలో కొట్టారు... ముస్లిం సోదరుల నిరసన...

యూరి టెర్రర్ దాడుల నేపధ్యంలో పాకిస్తాన్ అకృత్యాలపై భారతదేశంలో ఆగ్రహం రగులుతూనే ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ముస్లిం సోదరులు పాకిస్తాన్ ఉత్పత్తులను అమ్మరాదని నిర్ణయించారు. పాకిస్తాన్ దేశం నుంచి దిగుమతి అవుతున్న సుగంధ ద్రవ్యాలు, పెర్‌ఫ్యూమ్స్ తాము అమ్మకూడద

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (16:11 IST)
యూరి టెర్రర్ దాడుల నేపధ్యంలో పాకిస్తాన్ అకృత్యాలపై భారతదేశంలో ఆగ్రహం రగులుతూనే ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ముస్లిం సోదరులు పాకిస్తాన్ ఉత్పత్తులను అమ్మరాదని నిర్ణయించారు. పాకిస్తాన్ దేశం నుంచి దిగుమతి అవుతున్న సుగంధ ద్రవ్యాలు, పెర్‌ఫ్యూమ్స్ తాము అమ్మకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 
 
ముస్లిం ట్రేడర్స్ అసోసియేషన్ ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. తామే కాదు, పాకిస్తాన్ దేశం ఉత్పత్తులను మిగిలినవారు కూడా అమ్మవద్దని పిలుపునిచ్చారు. ముస్లిం వర్తకులు తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ దేశానికి ఆర్థికంగా కాస్త ఇబ్బందిపెట్టే సమస్యే. పాకిస్తాన్ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడం తమ లక్ష్యమని ముస్లిం సోదరులు ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నన్నెవరూ ట్రాప్‌లో పడేయలేరు, నాతో పెదనాన్న వున్నాడు: మోనాలిసా భోంస్లే

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments