Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మేడ్ ఇన్ పాకిస్తాన్' దిబ్బలో కొట్టారు... ముస్లిం సోదరుల నిరసన...

యూరి టెర్రర్ దాడుల నేపధ్యంలో పాకిస్తాన్ అకృత్యాలపై భారతదేశంలో ఆగ్రహం రగులుతూనే ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ముస్లిం సోదరులు పాకిస్తాన్ ఉత్పత్తులను అమ్మరాదని నిర్ణయించారు. పాకిస్తాన్ దేశం నుంచి దిగుమతి అవుతున్న సుగంధ ద్రవ్యాలు, పెర్‌ఫ్యూమ్స్ తాము అమ్మకూడద

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (16:11 IST)
యూరి టెర్రర్ దాడుల నేపధ్యంలో పాకిస్తాన్ అకృత్యాలపై భారతదేశంలో ఆగ్రహం రగులుతూనే ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ముస్లిం సోదరులు పాకిస్తాన్ ఉత్పత్తులను అమ్మరాదని నిర్ణయించారు. పాకిస్తాన్ దేశం నుంచి దిగుమతి అవుతున్న సుగంధ ద్రవ్యాలు, పెర్‌ఫ్యూమ్స్ తాము అమ్మకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 
 
ముస్లిం ట్రేడర్స్ అసోసియేషన్ ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. తామే కాదు, పాకిస్తాన్ దేశం ఉత్పత్తులను మిగిలినవారు కూడా అమ్మవద్దని పిలుపునిచ్చారు. ముస్లిం వర్తకులు తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ దేశానికి ఆర్థికంగా కాస్త ఇబ్బందిపెట్టే సమస్యే. పాకిస్తాన్ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడం తమ లక్ష్యమని ముస్లిం సోదరులు ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments