Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్తను నా శవాన్ని తాకనీయొద్దు... వైద్యురాలి సూసైడ్ నోట్

Webdunia
ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (14:42 IST)
గుజరాత్‌ రాష్ట్రంలో ఓ మహిళా వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆమె బలవన్మరణానికి పాల్పడే ముందు సూసైడ్ లేఖ రాసిపెట్టింది. తన మృతదేహాన్ని తన భర్తతో తాకనివ్వొద్దని ఆమె కోరింది. దీంతో ఆత్మహత్య కేసులో భర్త హస్తముందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుజరాత్‌లో అడాజన్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని శివకుటీర్ అపార్ట్‌మెంట్‌లోడాక్టర్ మాలిని(29)కి ఆరేళ్ల క్రితం డాక్టర్ చింతిత్ పటేల్ అనే వ్యక్తితో వివాహమైంది. ఆ తర్వాత మాలిని భర్తతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు వేధించసాగారు. ఈ నేపథ్యంలో మాలిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోయే ముందు రాసిన లేఖలో... తన చావుకు అత్తింటి వారి వేధింపులే కారణమని పేర్కొంది. 
 
అయితే, తన మృతదేహాన్ని భర్తను తాకనీయవద్దని కోరింది. దీంతో మాలిని మృతదేహానికి ఆమె పుట్టింటివారు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మాలిని ఫోనును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments