Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో కాషాయం - హిమాచల్ ప్రదేశ్‌లో హస్తం హవా

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (10:31 IST)
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం మొదలైంది. ఈ ఓట్ల లెక్కింపులో గుజరాత్‌లో బీజేపీ, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీలు విజయం దిశగా దూసుకెళుతున్నాయి. ముఖ్యంగా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విజయం ఇటు కాంగ్రెస్, అటు బీజేపీల మధ్య దోబూచులాడాయి. 
 
చివరకు కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు చేరువైంది. ఆ పార్టీ సరిగ్గా 35 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 29, కాంగ్రెస్ 35, ఇతరులు నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. అంటే, హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు ఒకసారి అధికారంలో ఉన్న పార్టీని మళ్లీ గెలిపించిన దాఖలాలు లేవు. ఈ ఆనవాయితీని మరోమారు పునరావృతం చేశారు. దీంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. 
 
మరోవైపు, గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ తన హవాను కొనసాగిస్తుంది. ఆ పార్టీ ఏకంగా 155 సీట్ల ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా దిగజారింది. గతంతో పోల్చితే ఈ దఫా 60కు పైగా సీట్లను కోల్పోయింది. ప్రస్తుతం బీజేపీ 155 చోట్ల, కాంగ్రెస్ 18 చోట్ల, ఆప్ 6, ఇతరులు మూడు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments