Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో భారీ వర్షాలు: 70 మంది మృతి.. రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2015 (13:43 IST)
గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో 70 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలకు ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారింది. అమ్రేలి ప్రాంతంలో ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని, కేవలం ఒక్క ప్రాంతంలోనే 26 మంది మరణించారని చెప్పారు. 
 
మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. ముంపుకు గురవుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 
 
ఈ వర్షంలో భారీగా పంటలు నష్టపోయాయని, అహ్మదాబాద్‌లో 130 ఎమ్ఎమ్ అత్యధిక వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. జూన్ ఐదో తేదీ నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుజరాత్, అస్సాం ప్రాంతాల్లో భారీ నష్టం ఏర్పడిందని వారు చెప్పారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments