Webdunia - Bharat's app for daily news and videos

Install App

కచేరిలో కనకవర్షం.. గాయకుడు కీర్తిదాన్ గధ్విపై నోట్లు వెదజల్లిన ఫ్యాన్స్

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (10:18 IST)
స్వామి వివేకానంద ఐ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి కోసం విరాళాలు సేకరించే నిమిత్త ఒక భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో గాయకుడు కీర్తిదాన్ గధ్వి పాల్గొని భజన సంకీర్తనలను ఆలపించారు. 
 
ఈ సందర్భంగా ఈ కచ్చేరిలో పాల్గొన్న గాయకులపై అభిమానులు నోట్ల వర్షం కురిపించారు. ఏకంగా 50 లక్షల మేరకు కరెన్సీ నోట్లను వారిపై వెదజల్లారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. 
 
గుజరాత్ రాష్ట్రంలోని నవ్‌సారి జిల్లాలోని సుపా గ్రామంలో ఈ భజన కచ్చేరి జరిగింది. నేత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించే నిమిత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి హాజరైన వారు సంగీత కళాకారులపై నోట్ల వర్షం కురిపించారు. గాయకుడు కీర్తిదాన్ గధ్విపై డబ్బులు వెదజల్లారు. ఇలా మొత్తంగా రూ.50 లక్షలకుపైగా కరెన్సీ నోట్లు వచ్చాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments