Webdunia - Bharat's app for daily news and videos

Install App

కచేరిలో కనకవర్షం.. గాయకుడు కీర్తిదాన్ గధ్విపై నోట్లు వెదజల్లిన ఫ్యాన్స్

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (10:18 IST)
స్వామి వివేకానంద ఐ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి కోసం విరాళాలు సేకరించే నిమిత్త ఒక భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో గాయకుడు కీర్తిదాన్ గధ్వి పాల్గొని భజన సంకీర్తనలను ఆలపించారు. 
 
ఈ సందర్భంగా ఈ కచ్చేరిలో పాల్గొన్న గాయకులపై అభిమానులు నోట్ల వర్షం కురిపించారు. ఏకంగా 50 లక్షల మేరకు కరెన్సీ నోట్లను వారిపై వెదజల్లారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. 
 
గుజరాత్ రాష్ట్రంలోని నవ్‌సారి జిల్లాలోని సుపా గ్రామంలో ఈ భజన కచ్చేరి జరిగింది. నేత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించే నిమిత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి హాజరైన వారు సంగీత కళాకారులపై నోట్ల వర్షం కురిపించారు. గాయకుడు కీర్తిదాన్ గధ్విపై డబ్బులు వెదజల్లారు. ఇలా మొత్తంగా రూ.50 లక్షలకుపైగా కరెన్సీ నోట్లు వచ్చాయి. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments