Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్- మహిసాగర్ నదిపై గంభీర బ్రిడ్జీ కుప్పకూలింది.. ముగ్గురు మృతి (video)

సెల్వి
బుధవారం, 9 జులై 2025 (10:35 IST)
Gujarat Bridge
గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో బుధవారం వంతెన కూలిపోవడంతో కనీసం ముగ్గురు మరణించగా, ఇంకా చాలా మంది నీటిలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అనేక వాహనాలు మహిసాగర్ నదిలో పడిపోయాయి. ఇంతలో, ఇప్పటివరకు నలుగురిని రక్షించామని, ఆపరేషన్ కొనసాగుతోందని పద్రా పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ చరణ్‌ తెలిపారు.
 
మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జీ ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కూలిపోయిందని అధికారి తెలిపారు. మహిసాగర్ నదిపై ఉన్న వంతెనలో ఒక భాగం కూలిపోవడంతో దాదాపు నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయి. రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు సహా వాహనాలు నదిలో పడిపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments