Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర‌త్‌ మాస్కుల కంపెనీలో అగ్నిప్ర‌మాదం: ఒకరు మృతి

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (12:22 IST)
గుజ‌రాత్‌లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన సూర‌త్‌లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. మాస్కులు త‌యారు చేసే ప‌రిశ్ర‌మ‌లో ఉద‌యం పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. ఈ అగ్నిప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెందారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ప‌రిశ్ర‌మ‌లో 200 మంది కార్మికులు ప‌నిచేస్తున్నారు. 
 
అగ్నిప్ర‌మాదం సంభ‌వించిన వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థలానికి చేరుకొని మంట‌లు ఆర్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప‌రిశ్ర‌మ‌లో చిక్కుకున్న కార్మికుల‌ను సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. పరిశ్ర‌మ‌లో అగ్నిప్ర‌మాదానికి గల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments